వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
Published on Mon, 09/19/2016 - 19:32
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు జరిగాయి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎం.అరుణ్కుమార్ (కృష్ణా), అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా వి.మల్లికార్జునరావు (బాబ్జీ)(ప.గోదావరి), విజయవాడ నగర మైనారిటీ సెల్ అధ్యక్షులుగా షేక్ గౌస్ మొహియుద్దీన్ (కృష్ణా)లు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
#
Tags