నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రవాసీ కూలీకి ఎక్సలెన్సీ అవార్డు
Published on Sat, 12/17/2016 - 00:49
అవార్డు గెలుచుకున్న పోలసాని లింగయ్య
సాక్షి, హైదరాబాద్: మైగ్రెంట్స్ రైట్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఇచ్చే ప్రవాసీ ఎక్సలెన్సీ అవార్డులను ఆరుగురు తెలుగు ఎన్ఆర్ఐలకు ప్రకటించింది. అందులో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీంగల్కు చెందిన పోలసాని లింగయ్య ప్రవాసీ కూలీ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 18న ఆయనకు హైదరాబాద్లో అవార్డును ప్రదానం చేయనున్నారు.
లింగయ్య ఒమన్ దేశానికి కూలీపని కోసం వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించే స్థాయికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలనుంచి గల్ఫ్ దేశానికి వెళుతోన్న వారిలో చాలామందికి ఉపాధి కల్పించడంతో పాటు అక్కడి తెలుగువారికి లింగయ్య అండగా నిలుస్తున్నారు.
#
Tags