ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
పిస్తా కవచాలపై గణనాథులు
Published on Thu, 09/15/2016 - 00:10
ఓల్డ్ బోయిన్పల్లి: పిస్తా కవచాలు (సముద్రం వద్ద లభించే గవ్వలు) మీద 108 ఆకృతులతో అక్రలిక్ రంగులతో గణనాథులను 9 గంటలలో వేసి... వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న కాసుల పద్మావతిని పలువురు అభినందించారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని కార్యాలయంలో సంస్థ భారతదేశ ప్రతినిధి బింగి నరేందర్గౌడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి డాక్టరు గుర్రం స్వర్ణశ్రీ, దైవజ్ఞశర్మలు పద్మావతికి ధ్రువపత్రం అందజేశారు.
#
Tags