వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శంషాబాద్ ఎయిర్పోర్టులో ట్యాక్సీ డ్రైవర్ల అరెస్ట్
Published on Wed, 06/15/2016 - 12:41
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులోకి చొరబడి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నట్యాక్సీ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టి, తర్వాత అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలసులకు సమాచారం అందింది. దీంతో ఐదుగురు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఈ సందర్భంగా వారి కార్లను సీజ్ చేయడంతో పాటు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
#
Tags