రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రజా పోరాటాల్లో ముందుంటా
Published on Tue, 05/24/2016 - 03:14
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా పోరాటాల్లో సామాజిక కార్యకర్తగా పనిచేస్తానని ప్రొఫెసర్ సాయిబాబా అన్నారు. మావోయిస్టు సానుభూతిపరుడన్న ఆరోపణలపై జైలుకు వెళ్లిన ఆయన.. విడుదలైన వెంటనే హైదరాబాద్లోని గన్పార్కు వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇకపై తెలంగాణలో జరిగే ప్రజా పోరాటాల్లో ముందుండి పోరాటం చేస్తానన్నారు.
#
Tags