వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శంషాబాద్ ఎయిర్పోర్టులో కొండచిలువ కలకలం
Published on Sat, 05/20/2017 - 11:39
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రం(శంషాబాద్ ఎయిర్పోర్టు)లోని రన్వేపై కొండచిలువ కలకలం సృష్టించింది. రన్వేపై శనివారం ఉదయం ఒక గంటపాటు అటూఇటూ తిరుగుతూ ఎయిర్పోర్టు అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది.
రన్వేపై నిలిపి ఉంచిన విమానం దగ్గరగా అది తిరుగుతుండడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది వచ్చి కొండచిలువను పట్టుకుని జూపార్కుకు తరలించారు. గంటసేపు హల్చల్ సృష్టించిన కొండచిలువను అధికారులు పట్టుకోవడంతో ఎయిర్పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
#
Tags