బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎయిర్పోర్ట్లో భారీగా ఎర్రచందనం పౌడర్ స్వాధీనం
Published on Fri, 05/30/2014 - 08:32
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అమీర్ అహ్మద్ అనే వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు శుక్రవారం 37 కేజీల ఎర్రచందనం పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. అమీర్ అహ్మద్ శుక్రవారం ఉదయం దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. ఆ క్రమంలో అతడి లగేజీలో అక్రమంగా ఉంచి 37 కేజీల ఎర్రచందనం పౌడర్ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అనంతరం ఆ ఫౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు అహ్మద్పై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు.
#
Tags