ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కూకట్పల్లిలో వరుస చోరీలు
Published on Wed, 01/25/2017 - 12:59
హైదరాబాద్: కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో పట్టపగలే చోరీ జరిగింది. స్థానిక నాలుగో ఫేజ్లో ఉండే రామకృష్ణ ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి ఎత్తుకెళ్లారు. భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడంతో.. ఇంటికి తాళంవేసి తమ కార్యాలయాలకు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న రూ. 20 వేల నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వారం రోజుల వ్యవధిలో ఈ కాలనీలో మూడు చోరీలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#
Tags