వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాంగ్రూట్ లో డ్రైవింగ్: 31 వేల జరిమానా
Published on Wed, 06/10/2015 - 21:14
పటాన్చెరు: ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) జంక్షన్ వద్ద రాంగ్రూట్లో వాహనాలు నడుపుతున్న వారికి పోలీసులు బుధవారం రూ.31,500 జరిమానా విధించారు. జాతీయ రహదారిపై పూర్తిగా తప్పుడు రూట్లో వచ్చే వారిని మాత్రమే గుర్తించి, 31 మందికి జరిమానా విధించినట్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య తెలిపారు. రాంగ్సైడ్ డ్రైవింగ్ మంచిది కాదని, అది కూడా జాతీయ రహదారిపై రాంగ్సైడ్లో నడపడం ప్రమాదకరమని ఆయన వాహనదారులను హెచ్చరించారు.
#
Tags