వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుమారుడిని వెతుక్కుంటూ వచ్చి..
Published on Sat, 08/01/2015 - 21:31
బంజారాహిల్స్: కొడుకు కోసం నగరానికి వచ్చిన ఓ వృద్ధురాలు అడ్రస్ ఉన్న కాగితాన్ని పోగొట్టుకొని రోడ్డుపాలై రోదిస్తూ తిరుగుతుండగా స్థానికుల సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు చేరదీశారు. తన పేరు లక్ష్మమ్మ అని వరంగల్ జిల్లా అంటూ మాత్రమే చెబుతున్న ఈ వృద్ధురాలు బోరబండ ప్రాంతంలో రోదిస్తూ తిరుగుతుండగా స్థానికులు గమనించారు.
సమాచారం అందించటంతో పోలీసులు ఆమెను స్టేషన్కు తీసుకెళ్లారు. ఆమె కుమారుడిని వాకబు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమెకు సంబంధించిన వివరాల కోసం 9490616585 సెల్ నంబర్ లో సంప్రదించవచ్చని ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి తెలిపారు.
#
Tags