నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'వాస్తవాలు తెలుసుకుని కోదండరాం మాట్లాడాలి'
Published on Wed, 07/27/2016 - 12:48
హైదరాబాద్ : టి జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాంపై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్. నీరంజన్రెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో విపక్షాల ఆరోపణలను పట్టుకుని ప్రో. కోదండరాం మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోదండరాంకు ఆయన హితవు పలికారు. దొంగలతో కలసి ప్రజలను మభ్యపెట్టేందుకు కోదండరాం యత్నిస్తున్నారని నీరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
#
Tags