నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గ్రేటర్ అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక కమిటీ: కేసీఆర్
Published on Wed, 01/06/2016 - 19:36
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్లో రెండు బహిరంగ సభల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రేటర్ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డివిజన్కు ముగ్గురు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
నామినేషన్లకు ముందే అభ్యర్థుల ప్రకటన చేయనున్నట్టు పేర్కొన్నారు. 150 డివిజన్లలో ప్రతిరోజూ పాదయాత్రలు చేయాలని కేసీఆర్ ఆ పార్టీ నేతలను, అభ్యర్థులను ఆదేశించారు.
#
Tags