బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శంషాబాద్లో విమానం అత్యవసర ల్యాండింగ్
Published on Thu, 07/07/2016 - 23:14
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం రాత్రి ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్జెట్ విమానంలోని ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో పెలైట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
సదరు ప్రయాణికుడిని వెంటనే ఎయిర్పోర్టులోని అపొలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆప్రయాణికుడు చనిపోయాడు. అతడిని పంజాబ్కు చెందిన భగత్సుభేష్గా గుర్తించారు.
#
Tags