అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ధర్నాకు సిద్ధమవుతున్న విద్యార్థులు అరెస్ట్
Published on Fri, 07/29/2016 - 12:09
హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ భవిష్యత్తుతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి చెప్పడానికి వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సచివాలయం వద్ద ఎంసెట్-2 బాధిత విద్యార్థుల తాకిడి అధికమైంది.
తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలపడానికి సచివాలయం వద్దకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేశారు. పోలీసుల చర్యలను విద్యార్థులు ఆగ్రహించారు. తమ గోడు ప్రభుత్వానికి తెలియజెప్పడానికి ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సిద్ధమవుతుండగా.. వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
#
Tags