రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాష్ట్రంలో మండుతున్న ఎండలు..
Published on Thu, 03/30/2017 - 00:10
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఎండలు మండాయి. ఆదిలాబాద్లో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే నిజామాబాద్లో 41, హైదరాబాద్లో 40.5, మహబూబ్నగర్, నల్లగొండ, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని హెచ్చరించింది.
#
Tags