చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఫిరాయింపులపై హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు
Published on Fri, 07/08/2016 - 11:36
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. పిటిషన్ పై హైకోర్టు వెంటనే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరలో ఈపిటిషన్ను పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విచారణ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ న్యాయవాది సోలి సొరాబ్జీ వాదనలు వినిపించారు.
ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది. ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ తన పిటిషన్లో కోరింది. గత వారమే ఈ పిటిషన్ విచారణకు రాగా ఆ సమయంలో వాయిదా వేసిన సుప్రీంకోర్టు తాజాగా శుక్రవారం విచారణ ప్రారంభించి హైకోర్టుకు ఈ సూచనలు చేసింది.
#
Tags