ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గాంధీభవన్లో పనికిమాలినవారు చేరారు
Published on Mon, 10/10/2016 - 15:08
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా, ప్రజలను సీఎం కలవడంలేదని విమర్శించడం సమంజసమా అని నిలదీశారు.
గాంధీభవన్లో పనికిమాలినవారందరూ చేరారని తలసాని అన్నారు. బుద్ధిలేని కాంగ్రెస్ నేతలు తమపై అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. తమను విమర్శించేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
#
Tags