రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేటి నుంచి గాంధీలో స్వైన్ఫ్లూ ఓపీ
Published on Wed, 01/28/2015 - 00:34
సిటీబ్యూరో: స్వైన్ ఫ్లూ రోగులను గుర్తించి, వారికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగంలో ప్రత్యేక ఓపీని ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ధైర్యవాన్ , స్వైన్ ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నర్సింహులు తెలిపారు. బుధవారం నుంచి ఓపీ సేవ లు అందుబాటులోకి రానున్నట్లు వారు పేర్కొన్నారు. అనుమానం ఉన్న వారు ఓపీకి వచ్చి స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
#
Tags