అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎమ్మెల్సీ ఎన్నికల పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు
Published on Wed, 12/09/2015 - 13:15
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని...నిలిపివేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా.... ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్ పిటిషిన్ వేసిన విషయం తెలిసిందే.
ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ రోజుతో గడువు ముగియనుండడంతో అన్ని పార్టీలు నామినేషన్లు వేసే పనిలో నిమగ్నమైయ్యాయి. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో ససేమీరా అనడంతో టెన్షన్ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి పోటీకి విముఖత తెలపడంతో కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే పనిలో ఉంది.
#
Tags