Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మూడున్నర కిలోల బంగారం స్వాధీనం
Published on Fri, 05/20/2016 - 12:51
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న మూడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్టులోని మెంజిస్ కాట్రాక్ట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దుబాయి నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి ద్వారా 3.5 కిలోల బంగారు తెప్పించాడు. విషయం తెలిసిన విమానాశ్రయ డీఆర్ఐ అధికారులు శుక్రవారం ఉదయం బంగారం తీసుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
#
Tags