amp pages | Sakshi

నేడు ఎంఎంటీఎస్‌లకు బ్రేక్

Published on Sat, 02/28/2015 - 00:22

సిటీబ్యూరో: సనత్‌నగర్-భరత్‌నగర్ రైల్వేస్టేషన్ల మధ్య మెట్రో రైలు పనుల దృష్ట్యా శనివారం ఆ మార్గంలో నడిచే 20 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు వీటి రాకపోకలు నిలిచిపోతాయి. లింగంపల్లి-ఫలక్‌నుమా, నాంపల్లి- లింగంపల్లి మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి.

వికారాబాద్-కాచిగూడ ప్యాసింజర్, తాండూరు-నాంపల్లి ప్యాసింజర్, సికింద్రాబాద్-వికారాబాద్ రైళ్లు రద్దు కానున్నాయి. ఫలక్‌నుమా-నాంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను సికింద్రాబాద్ వరకే పరిమితం చేస్తారు. పూనే-సికింద్రాబాద్ (12025/12026) శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి వరకు వచ్చి... తిరిగి అక్కడి నుంచే బయలుదేరుతుంది. వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 1.45 గంటలకు బదులు 2.30కి వికారాబాద్ నుంచి బయలుదేరుతుంది.
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)