వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టుడే న్యూస్ అప్డేట్స్
Published on Sat, 01/28/2017 - 08:27
హైదరాబాద్ : ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్ కమిటీ సమావేశం. గత శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై తుది నివేదికను ఖరారు చేయనున్న కమిటీ.
ఆంధ్రప్రదేశ్ : విశాఖలో రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటితో ముగియనుంది.
తెలంగాణ : జేఎన్టీయూ అనుబంధ కాలేజీల గుర్తింపుకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ.
స్పోర్ట్స్ : నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో తలపడనున్న విలియమ్స్ సిస్టర్స్.
#
Tags