వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అభివృద్ధిని అడ్డుకుంటే భూస్థాపితమే
Published on Tue, 12/29/2015 - 03:06
కాంగ్రెస్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తే కాంగ్రెస్ను నామరూపాల్లేకుండా భూస్థాపితం చేయడం ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. మహానగరాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కాంగ్రెస్ గత ప్రభుత్వాలదేనని విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ.. హైదరాబాద్ను గుడిసెల నగరంగా, మురికి గుంతలకు ఆలవాలంగా, కబ్జాదారుల అడ్డాగా కాంగ్రెస్ నేతలు తయారు చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు పునాది రాళ్లు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.
#
Tags