వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సాంకేతిక విద్యకు పెద్దపీట: డిప్యూటీ సీఎం
Published on Sat, 09/05/2015 - 21:46
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా): టీఆర్ఎస్ ప్రభుత్వం సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెప్పారు. ఆయన శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇండియన్ యూత్ ఫెలోషిప్ (ఐవైఎఫ్) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇంజినీరింగ్ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.10 లక్షల సాయం ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.
#
Tags