రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పిక్పాకెటింగ్కు పాల్పడే మహిళ అరెస్ట్
Published on Sun, 07/10/2016 - 17:53
పిక్పాకెటింగ్ పాల్పడుతున్న పాత నేరస్తురాలును మలక్పేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన జానకి(37) మౌలాలిలో నివాసం ఉంటుంది. చౌటుప్పల్కు చెందిన జయమ్మ శనివారం దిల్సుఖ్నగర్ చందన బ్రదర్స్ చౌరస్తాలోని బస్టాప్ వద్ద నిల్చుండగా ఆమె బ్యాగును దొంగతనం చేసింది. బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న పోలీసులు జానకి అదుపులోకి తీసుకున్నారు. ఆమె విచారించగా జయమ్మ బ్యాగులోని రూ.20 వేలు నగదు, జానకి నుంచి 14 తులాల బంగారం రీకవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.కాగా.. గతంలో విజయవాడ పరిధిలోని పలు పోలీస్స్టేషన్లు, నగరంలోని ఆయా పీఎస్ పరిధిలో జానకిపై దొంగతనం కేసులు నమోదు అయ్యాయి.
#
Tags