అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య
Published on Fri, 10/16/2015 - 12:06
హైదరాబాద్ : నగరంలోని మీర్పేట్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న మౌనిష్ ఇంటిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా మౌనిష్ తల్లిదండ్రులను బైక్ కొనివ్వాలని అడుగుతున్నాడు.
ఆర్ధిక కారణాల వల్ల అతని కుటుంబసభ్యులు అందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిష్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
#
Tags