Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గవర్నర్ను కలిసిన వైఎస్ జగన్
Published on Sat, 11/05/2016 - 14:07
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. శనివారం ఆయన రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్ను వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. నిన్న గవర్నర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags