వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'పద్మ' అవార్డు విజేతలకు జగన్ శుభాకాంక్షలు
Published on Mon, 01/25/2016 - 17:36
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన వివిధ రంగాలకు చెందిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ నృత్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తి, పత్రికా సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు, పద్మభూషణ్కు ఎంపికైన ప్రముఖ డాక్టర్ కె.నాగేశ్వరరెడ్డి, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రసిద్ధ క్రీడాకారిణులు సానియా మీర్జా, నైనా నెహ్వాల్, పద్మశ్రీకి ఎంపికైన ప్రసిద్ధ చలన చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తదితరులకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.
#
Tags