వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి'
Published on Mon, 03/28/2016 - 09:22
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అగ్రిగోల్డ్ బాధితులు, ప్రభుత్వ చర్యలపై వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే.. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన అనంతరం అగ్రీగోల్డ్ అంశాన్ని చర్చిద్దామన్న స్పీకర్ ఏకపక్షంగా ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వాయిదా తీర్మాణంపై చర్చను ప్రారంభించాలని వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను 5 నిమిషాలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
#
Tags