అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాటరీలో ఇండో–అమెరికన్ కు 13 కోట్లు
Published on Tue, 03/07/2017 - 01:55
దుబాయ్: యూఏఈలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన శ్రీరాజ్ కృష్ణన్ కొప్పరంబిల్ అనే వ్యక్తి లాటరీలో రూ.12.71 కోట్ల మొత్తాన్ని గెలుపొందాడు.
అబుదాబిలో ‘బిగ్ టికెట్’నిర్వహించిన లాటరీలో శ్రీరాజ్ విజేతగా నిలిచాడు. కేరళకు చెందిన శ్రీరాజ్ 9 ఏళ్లుగా ఇక్కడ షిప్పింగ్ కో–ఆర్డినేటర్గా పని చేస్తున్నారు. లాటరీ గెలుపొందడంపై శ్రీరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మొత్తంతో భారత్లో ఇంటి కోసం తీసుకున్న రుణాన్ని తీర్చేస్తానన్నారు.
#
Tags