రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెల్ఫోన్ పేలి బాలిక మృతి
Published on Tue, 10/01/2019 - 20:13
కజకిస్తాన్ : సేల్ఫోన్ పేలి 14ఏళ్ల బాలిక మృతి చెందింది. రాత్రంతా ఫోన్కు చార్జింగ్ పెట్టి ఉండటంతో బ్యాటరీ హీట్ అయ్యి పేలింది. ఈ ఘటన కజకిస్తాన్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. కజకిస్తాన్లోని బాస్టోబల్ అనే గ్రామానికి చెందిన అలువా అసెట్కిజీ అబ్జల్బెక్(14) రాత్రి పడుకునే ముందు ఫోన్లో పాటలు విని.. ఆ తర్వాత ఫోన్కి చార్జీంగ్ పెట్టి తల దగ్గర పెట్టుకుని పడుకుంది. దీంతో రాత్రి సమయంలో ఫోన్ పేలడంతో బాలిక తలకు బలంగా గాయాలై చనిపోయింది. అయితే ఆ సమయంలో ఫోన్ చార్జీంగ్ పెట్టడంతో బ్యాటరీ వేడెక్కడంతో ఫోన్ పేలి బాలిక మరణించినట్లు ఫొరేన్సిక్ అధికారులు వెల్లడించారు.
#
Tags