కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రసాయన శాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే
Published on Wed, 10/05/2016 - 17:23
స్టాక్హోం: 2016 రసాయన శాస్త్ర నోబెల్ ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. ఫ్రాన్స్కు చెందిన జీన్ పియరి సావేజ్, ఫ్రేజర్ స్టొడార్ట్(స్కాట్లాండ్), నెదర్లాండ్స్ శాస్త్రవేత్త బెర్నార్డ్ ఫెరింగా లు మాలిక్యులార్ మెషిన్స్ అంశంలో చేసిన కృషికి గాను నొబెల్ దక్కింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ సూక్ష్మ యంత్రాల తయారీలో నిర్వహించిన పరిశోధనలకు దక్కిందని బుధవారం అవార్డు ప్రకటన సందర్భంగా రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.
సెన్సార్లు, ఎనర్జీ స్టోరేజ్ పరికరాలు లాంటి సూక్ష్మ యంత్రాల తయారికి సహకరించే విధంగా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మాలిక్యులార్ మెషిన్స్ అంశంలో పరిశోధనలు నిర్వహించారు. ఈ అవార్డు కింద వీరికి 8 మిలియన్ల స్వీడిష్ క్రౌన్లు దక్కనున్నాయి.
#
Tags