రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సిరియాలో ఆత్మాహుతి దాడి, 70 మంది మృతి
Published on Sun, 04/16/2017 - 03:19
డమాస్కస్: సిరియాలోని షియాలే లక్ష్యంగా శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 70 మంది మరణించారు. ప్రభుత్వ అనుకూల షియా వర్గ ప్రజల్ని ఉత్తర సిరియా నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తుండగా అలెప్పో రాష్ట్రంలోని రషిదీన్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. దుండగులు ట్రక్కుతో ఆత్మాహుతి దాడికి పాల్పడి మారణహోమం సృష్టించారు.
షియా పట్టణాలైన కఫ్రయా, ఫోయా నుంచి ప్రజల్ని అలెప్పీలోని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇటీవలే తిరుగుబాటుదారులు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. అందుకు ప్రతిగా మాదయ, జబదాని ప్రాంతాల నుంచి తిరుగుబాటుదారుల కుటుంబాలు ఇడ్లిబ్ రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
#
Tags