డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుగులేని యాంటీబయాటిక్స్
Published on Tue, 05/03/2016 - 22:07
లండన్: యాంటీబయాటిక్స్లో కొత్త సంచలనానికి తెరతీశారు లింకన్ వర్సిటీ శాస్త్రజ్ఞులు. యాంటీబయాటిక్స్ను తట్టుకునే సామర్థ్యమున్న సూక్ష్మ క్రిములను కూడా చంపే ఔషధాన్ని వారు రూపొందించారు. ఈ కొత్త యాంటీబయాటిక్కు టీక్సోబాక్టిన్ అని పేరు పెట్టారు. మట్టిలోని సూక్ష్మజీవులతో దీన్ని తయారుచేశారు.
సూక్ష్మజీవ నిరోధకాలను తట్టుకునే బ్యాక్టీరియాపై పోరులో కొత్త చరిత్రను సృష్టించబోతోందని గతేడాది అమెరికాలో ఈ మందు ప్రశంసలందుకొంది. దీన్ని కనిపెట్టిన బృందంలో భారత సంతతికి చెందిన ఈశ్వర్ సింగ్ అనే పరిశోధకుడు ఉన్నారు. పరీక్షల్లో ఇది సమర్థవంతంగా పనిచేసి, సూక్ష్మ క్రిములను చంపేసింది. ఈ మందు భవిష్యత్తులో అందుబాటులోకి రాగలదని శాస్త్రజ్ఞులు విశ్వాసంతో ఉన్నారు.
#
Tags