వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈసారి 450మందిని మింగేసింది
Published on Fri, 06/03/2016 - 15:47
జెనీవా/స్విట్జర్లాండ్: గ్రీస్ సముద్ర జలాల్లో మరో భారీ విషాదం చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700మందిలో సగానికిపైగా జలసమాధి అయినట్లు తెలుస్తోంది. సిరియా యుద్ధ భయంతో ఆ దేశానికి చెందిన ప్రజలంతా శరణార్థులుగా సమీప దేశాలకు ప్రాణభయంతో సముద్రాల మీదుగా వెళ్తున్న విషయం తెలిసిందే. అది కూడా పరిమితిమించిన సంఖ్యతో.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం గ్రీక్ ద్వీపంలోని తీరంలో 700 మందితో వస్తున్న పెద్ద నౌక ఒకటి అనూహ్యంగా మునిగిపోయినట్లు శరణార్థుల ప్రపంచ సంస్థ ఒకటి వెల్లడించింది. కాగా, వీరిలో 250మందిని రక్షించినట్లు సమాచారం. మిగితా వందల సంఖ్యలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో ఏ ఒక్కరు బతికి ఉన్నట్లు అధికారులు చెప్పడం లేదు.
#
Tags