అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఈయూలోనే ఉండాలి'
Published on Mon, 05/23/2016 - 09:04
లండన్: బ్రిటన్లోని భారత సంతతికి చెందిన అధికశాతం ఓటర్లు బ్రిటన్ యూరోపియన్ యూనియన్లోనే కొనసాగాలని కోరుకుంటున్నారు. దీనిపై జూన్ 23న రెఫరెండం జరగనుంది. బ్రిటిష్ ఎలక్షన్ సర్వే ప్రకారం.. 51.7 శాతం మంది భారత సంతతి ఓటర్లు బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని, 27.74 శాతం మంది వైదొలగాలని కోరుతున్నారు.
#
Tags