మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పొడిచేస్తున్నాడని.. కాల్చేశారు
Published on Fri, 03/06/2015 - 10:53
రైల్వే స్టేషన్లో ప్రయాణీకులపై విచక్షణ రహితంగా ఓ వ్యక్తి కత్తితో దాడులు చేస్తుండటంతో అతడిని అదుపుచేసేందుకు పోలీసులు తుపాకీతో కాల్చిపడేశారు. ఈ సంఘటన చైనాలోని గాంగ్జో రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. అంతకుముందు ఆ వ్యక్తి చేసిన దాడిలో తొమ్మిదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. గత ఏడాది నుంచి రైల్వే స్టేషన్లలో ఇలా కొందరు దుండగులు కత్తులతో తెగబడుతున్న మూలంగా ఇప్పటివరకు 31 మంది ప్రయాణీకులు చనిపోయారు. దీంతో రైల్వే స్టేషన్లకు వెళ్లాలంటేనే ప్రయాణీకులు భయపడుతున్నారట. ఇలాంటి దారుణాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుపై కూడా ఆ దుండగులు భయపడకుండా కత్తులతో దాడులు చేస్తుండటం గమనార్హం.
#
Tags