నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇరాన్ను వదలం: ట్రంప్
Published on Sun, 06/16/2019 - 05:27
వాషింగ్టన్ : ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ ప్రాంతంలో రెండు చమురు నౌకలపై ఇరానే దాడిచేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ ఉగ్రవాద దేశంగా మారిందన్నారు. ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘ఇరానే ఈ దాడులు చేసింది. వాళ్లు(ఇరాన్) నిజంగా చాలాపెద్ద తప్పు చేశారు. దీన్ని మేం అంత సులభంగా వదిలిపెట్టబోం. ఇరాన్కు అర్థమయ్యే భాషలో గట్టిగా జవాబిస్తాం. అణు ఒప్పందం విషయంలో వారిని చర్చలకు ఒప్పిస్తాం’ అని తెలిపారు. ప్రపంచ చమురు రవాణాలో మూడోవంతు సాగే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయలేదన్నారు.
#
Tags