రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తైవాన్ భూకంపం: నేలమట్టమైన భారీ భవంతులు
Published on Sat, 02/06/2016 - 08:46
తైపీ: తూర్పు ఆసియాలోని ద్వీపదేశం తైవాన్ లో శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం విషాదాన్ని మిగిల్చింది. ఈశాన్య ప్రాంతంలోని కావోషింగ్ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదయింది. ప్రకంపనల ప్రభావంతో తైనాన్ పట్టణంలోని పలు భారీ భవంతులు నేల కూలాయి.
150 మందికిపైగా శిధిలాలకింద చిక్కుకుపోగా, 10 రోజుల చిన్నారి సహా ముగ్గురు మరణించినట్లు తైవాన్ విపత్తు నిర్వహణ అధికారులు చెప్పారు. తైనాన్ లో ఒక చోట 17 అంతస్తుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూలిన దృశ్యాలు భూకంప తీవ్రత ఎంతుందో తెలియపర్చేలా ఉన్నాయి. దానితోపాటు మరో 60 అపార్ట్ మెంట్లు కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది.
#
Tags