వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీ భూకంపం..రిక్టర్ స్కేల్పై 7.2 తీవ్రత
Published on Sat, 12/29/2018 - 10:33
మనీలా: ఫిలిప్పీన్స్లో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. మిండనావో ద్వీపం యొక్క అతిపెద్ద నగరమైన డావావో తీరాన, పాండగువన్ పట్టణానికి సుమారు 62 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags