పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈజిప్టు విమాన శకలాలు గుర్తింపు
Published on Fri, 05/20/2016 - 16:22
కైరో : సముద్రంలో కుప్పకూలిన ఈజిప్టు విమాన శకలాలను శుక్రవారం గుర్తించారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు 290 కి.మీ దూరంలో ఈ విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో నగరానికి బయల్దేరిన ఈ విమానం గురువారం తెల్లవారుజామున అదృశ్యమైంది. దీంతో అధికారులు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అందులోభాగంగా సదరు విమానం మధ్యదర సముద్రంలో కూలిపోయినట్లు గుర్తించారు. విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 66 మంది దుర్మరణం చెందారు. విమానం లో 56 మంది ప్రయాణికులు కాగా.... ఏడుగురు సిబ్బంది... మరో ముగ్గురు భద్రత దళ సిబ్బంది ఉన్నారు.
#
Tags