టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎనిమిది మృతదేహల్లో ఏడు చిన్నారులవి
Published on Tue, 04/07/2015 - 11:38
వాషింగ్టన్: యూఎస్ మేరిల్యాండ్లోని ప్రిన్సెస్ అన్నీ పట్టణంలోని ఓ ఇంటిలో ఎనిమిది మంది విగత జీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సదురు నివాసానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఏడుగురు ఆరు నుంచి 16 ఏళ్ల వయస్సు కలిగిన వారని పోలీసులు తెలిపారు.
అయితే వారంతా వంట గదిలోని గ్యాస్ లీక్ కారణంగా మరణించి ఉంటారా అనే కోణం దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా సదరు ఇంటికి విద్యుత్ సరఫరా లేదని పోలీసులు వెల్లడించారు. వీరంతా ఎలా మృతి చెందారో తెలియాలంటే పోస్ట్మార్టం నివేదిక వస్తే కానీ తెలియదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
#
Tags