ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బస్సు - ట్రక్కు ఢీ: ఐదుగురు మృతి
Published on Wed, 01/20/2016 - 09:14
నాంపెన్: కంబోడియా పుర్సత్ ప్రావిన్స్లో మంగళవారం ఆర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు - ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారి బుధవారం వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మాత్రం అక్కడికక్కడే మరణించగా... మరో నలుగురు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు అయితే గాయపడిన క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అలాగే ఈ ప్రమాదంలో బస్సు, ట్రక్కు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
#
Tags