వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నీటిలో విమానం ఎందుకబ్బా..
Published on Fri, 01/25/2019 - 01:24
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సముద్రగర్భ థీమ్ పార్క్ను బహ్రెయిన్ ప్రభుత్వం నిర్మిస్తోంది. అండర్ వాటర్ థీమ్ పార్క్కు ఈ విమానానికి ఏం సంబంధం అనేగా మీ ప్రశ్న.. ఈ థీమ్ పార్క్లో పగడపు దిబ్బలు వంటివాటితోపాటు అసలైన బోయింగ్ 747 విమానాన్ని కూడా పెట్టనున్నారు.
ఇందుకోసం త్వరలో దీన్ని నీటిలో ముంచేయనున్నారు. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదట. కొన్ని ప్రైవేటు కంపెనీలతో కలిసి ఈ ప్రాజెక్టును బహ్రెయిన్ ప్రభుత్వమే చేపడుతోంది. మొత్తం లక్ష చదరపు మీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు. సముద్రంలోని జీవజాతులకు ఇబ్బంది లేకుండా పర్యావరణ అనుకూల విధానాల్లో దీన్ని నిర్మిస్తున్నారట. మరికొన్ని నెలల్లో ఈ థీమ్ పార్క్ ప్రారంభమవనుంది.
#
Tags