కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దుబాయ్లో దోపిడీ: దొరికిన దొంగలు
Published on Tue, 09/19/2017 - 23:08
దుబాయ్ : దుబాయ్ నగరంలో బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జులైలో ఓ జ్యువెల్లరీ షాపులోకి వెళ్లిన ఐదుగురు ముసుగు దొంగలు కత్తులు, పెప్పర్ స్ప్రేలతో ఉద్యోగులను బెదిరించారు. వారిని వాష్రూమ్స్లోకి పంపి డోర్స్ లాక్ చేశారు. అనంతరం 1.5 మిలియన్ల దిర్హమ్ల విలువైన బంగారాన్ని దోచుకుని కారులో పారిపోయారు.
రంగంలోకి దిగిన పోలీసులు కారు ప్లేట్ నంబర్ను గుర్తించి విచారణను ప్రారంభించారు. చిన్న చితకా సమాచారంతో పోలీసులు తీగ లాగడంతో డొంక కదిలింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు ఆప్ఘనిస్తాన్కు చెందిన వారిగా గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం వారిని స్థానిక కోర్టులో హాజరుపర్చారు.
#
Tags