ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జలుబుతో బాధపడుతున్నారా?
Published on Fri, 03/31/2017 - 12:36
లండన్: జలుబుతో బాధపడుతున్నారా, ఏ మందులు వాడిన త్వరగా తగ్గడం లేదా..అయితే మీ జలుబును త్వరగా తగ్గించుకోవాడానికి పరిశోధకులు ఓ మార్గం కనుగొన్నారు . విటమిన్-సీ ఉండే పదార్థాలను ఎక్కువగా తింటే జలుబు త్వరగా నయమవుతుందని పరిశోధనలో వెల్లడైంది. రోజుకు 6-8 గ్రాముల డోస్లో విటమిన్ సీ ఉండే పదార్ధాలు తింటే జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని ఫిన్లాండ్ హెస్లినిక్ యూనివర్సీటి పరిశోధకులు తెలిపారు.
ఈ పరిశోధన వివరాలను న్యూట్రిన్ జర్నల్ ప్రచురించింది. జలుబుతో బాధపడేవారిని రెండు గ్రూప్లుగా విభజించి పరీక్షించారు. విటమిన్ సీ పుష్కలంగా ఉండే కివీ ప్రూట్స్, బెర్రీస్, సిట్రస్, టమాటో, పీస్, బోప్పాయి, డార్క్ లీఫీ గ్రీన్స్లను అందజేశారు. ఒక గ్రూప్కు 6 గ్రాముల డోస్, మరో గ్రూప్కు 8 గ్రాముల డోస్ విటమిన్ సీ అందించారు. 6 గ్రామ్ల అందించిన వారిలో జలుబు కాలవ్యవధి 17 శాతం, 8 గ్రాములు తీసుకున్నవారిలో 19 శాతం తగ్గిందని పరిశోధనలో వెల్లడయింది.
#
Tags