ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాక్ ఎంపీలతో భారత పార్లమెంటరీ బృందం భేటీ
Published on Fri, 09/20/2013 - 04:17
ఇస్లామాబాద్: ఎంపీ మణిశంకర్ అయ్యర్ నేతృత్వంలోని 13 మంది పార్లమెంట్ సభ్యుల ప్రతినిధి బృందం గురువారం పాకిస్థాన్ ఎంపీల బృందంతో సమావేశమైంది. భారత్-పాక్ మలిదశ చర్చలకు సానుకూల వాతావరణం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించారు. భారత ఎంపీల పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడారు. ఇరుదేశాల మధ్య చర్చలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. నవాజ్షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే చర్చల దిశగా భారత్ సానుకూల దృక్పథంతో చూసిందని, అయితే ఇటీవలి పరిణామాలు తమ దేశ ప్రజలను నిరాశపరిచాయని పేర్కొన్నారు.
#
Tags