వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
300 మందికిపైగా కిడ్నాప్
Published on Fri, 04/08/2016 - 13:41
డెమాస్కస్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అబు అల్ షమత్ ప్రాంతంలో 300 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు మీడియా శుక్రవారం వెల్లడించింది. కిడ్నాప్ అయిన వారంతా అల్ బడేహి సిమెంట్ కంపెనీలో పని చేస్తున్న కార్మికులని వివరించింది. కార్మికులు కిడ్నాప్ అయిన విషయం తెలిసిన వెంటనే ఆ సిమెంట్ కంపెనీ యాజమాన్యంతో పరిశ్రమల మంత్రిత్వశాఖ మాట్లాడినట్లు పేర్కొంది. అయితే దీనిపై సదరు కంపెనీ... స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలిసింది.
#
Tags