వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చైనా పర్యాటకులతో వెళ్తున్న బోట్ మిస్సింగ్..
Published on Sun, 01/29/2017 - 10:51
సభా: మలేసియాలో 31 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ అదృశ్యమైంది. అందులో సుమారు 28 మంది చైనా పర్యాటకులు ఉన్నారని తెలుస్తోంది. శనివారం సభాలోని కొట కినబాలు నుంచి బయలుదేరిన పడవ, పులావు మెంగలం చేరుకోవాల్సి ఉండగా.. దానితో సంబంధాలు తెగిపోయాయని మలేసియా తీరప్రాంత రక్షణ అధికారులు వెల్లడించారు.
వారం రోజుల పాటు నిర్వహించే చైనా న్యూ ఇయర్ వేడుకల ప్రారంభ రోజున.. పర్యాటకులు టూరిస్ట్ స్పాట్ పులావు మెంగలంకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారికోసం తమ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నామని మలేసియా అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు గాలింపు చర్యలకు ఆటంకంగా ఉన్నాయని తెలిపారు.
#
Tags