రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సౌదీలో భారీ అగ్ని ప్రమాదం
Published on Wed, 07/12/2017 - 18:46
రియాద్: సౌదీ అరేబియా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నజ్రాన్ ప్రావిన్స్లో జరిగిన అగ్నిప్రమాదంలో 11మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా భారత్, బంగ్లాదేశ్లకు చెందిన వారేనని సమాచారం. వలస కార్మికులంతా ఒక పాత బడిన ఇంట్లో తలదాచుకుంటు జీవనం వెల్లదీస్తున్నారు.
వారంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. దీంతో కిటికీలు కూడా లేని ఆ ఇంట్లో కార్మికులు ఎటు వెళ్లాలో తెలియక, పొగతో ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ఊపిరాడక స్పృహకోల్పోయి గాయాలతో పడి ఉన్న మరో ఆరుగురు కార్మికులను సమీపంలో ఆస్పత్రులకు తరలించారు.
#
Tags